ప.గో: దళితులను స్తంభానికి కట్టి, చితక్కొట్టిన అగ్రవర్ణ కుటుంబాలు

Siva Kodati |  
Published : Jan 01, 2021, 07:25 PM IST
ప.గో: దళితులను స్తంభానికి కట్టి, చితక్కొట్టిన అగ్రవర్ణ కుటుంబాలు

సారాంశం

పశ్చిమ గోదావరి జిల్లాలో దళితులను స్తంభానికి కట్టేసిన ఘటన కలకలం రేపుతోంది. జీలుగు మిల్లి మండలం పీ. అంకం పాలెంలో పిల్లల మధ్య గొడవ ఘర్షణకు దారి తీసింది.

పశ్చిమ గోదావరి జిల్లాలో దళితులను స్తంభానికి కట్టేసిన ఘటన కలకలం రేపుతోంది. జీలుగు మిల్లి మండలం పీ. అంకం పాలెంలో పిల్లల మధ్య గొడవ ఘర్షణకు దారి తీసింది.

దీంతో ముగ్గురు దళితుల్ని స్తంభానికి కట్టి కొట్టారు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. అయితే తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడం లేదని వాపోతున్నారు బాధితులు. ప్రస్తుతం సదరు దళితులు జంగారెడ్డి గూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఏపీలో దేశంలోనే తొలి క్వాంట‌మ్ వ్యాలీ.. ఆ ప్రాంతంలో స‌రికొత్త విప్ల‌వం
Andhra pradesh: ఆమెకు 37, అతడికి 17 ఏళ్లు.. ఆంధ్రప్రదేశ్‌లో దారుణ సంఘ‌ట‌న‌