కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత: బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి వర్గీయుల ఘర్షణ

By Siva KodatiFirst Published May 19, 2020, 8:10 PM IST
Highlights

కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి వర్గీయుల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వర్గీయులు కరీంబాషా, జలీల్ బాషా తీవ్ర గాయాలపాలయ్యారు. 

కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి వర్గీయుల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వర్గీయులు కరీంబాషా, జలీల్ బాషా తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని వైద్యం కోసం నందికొట్కూరు ఆసుపత్రికి  తరలిస్తుండగా ఆ కారును సైతం సిద్ధారెడ్డి వర్గీయులు ధ్వంసం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

click me!