Chandrababu Comments:అది పెట్టగలిగితే మొత్తం కంట్రోల్ అవుతుంది.. భయంపెరుగుతుంది| Asianet News Telugu

Chandrababu Comments:అది పెట్టగలిగితే మొత్తం కంట్రోల్ అవుతుంది.. భయంపెరుగుతుంది| Asianet News Telugu

Published : Mar 11, 2026, 11:52 PM IST

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు అధికారులు మరియు ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయంపై కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావడానికి అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వేగంగా చేరేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

09:08జై శ్రీరామ్ నామ స్మరణతో దద్దరిల్లిన ఒంటిమిట్ట | Ontimitta Kodanda Rama Kalyanam | Asianet Telugu
17:25ఏపీ రాజధాని మావిగన్ జగన్ ఇలా ఎందుకన్నారు? | YS Jagan Pressmeet | Asianet News Telugu
09:29పింఛన్ ఇవ్వడానికి వెళ్లిన సీఎం.. దీనస్థితి చూసి ఎమోషనల్ | Asianet News Telugu
41:10అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం | Sri Sita Rama Kalyanam at Ontimitta | Andhra Pradesh
07:28జగన్ సృష్టించిన గందరగోళానికి నేటితో తెర | Somireddy ChandramohanReddy on Amaravati | Asianet Telugu
10:34ఒంటిమిట్ట కోదండ రామునికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు | Ontimitta Kodanda Rama Kalyanam
16:19ఇకపై జగన్ మూడు ముక్కలాట ఆడలేడు: CM Ramesh Speech On Amaravati | Asianet News Telugu
07:50మనువడు దేవాన్ష్ తో కలిసి కోదండ రాముని సేవలో సీఎం చంద్రబాబు | Ontimitta Kodanda Rama Kalyanam
02:23బాబు, పవన్ 12ఏళ్లుగా ఎక్కడ కాపురం ఉంటున్నారు? | YS Jagan on Amaravati | Asianet News Telugu
13:17రాజధాని అమరావతిపై తెలుగులో అదరగొట్టిన పెమ్మసాని | Pemmasani Chandrasekhar | Asianet News Telugu