కలెక్టర్ల సదస్సులో Chandrababu అధికారులకు కీలక సూచనలు | Collectors Conference | Asianet News Telugu

కలెక్టర్ల సదస్సులో Chandrababu అధికారులకు కీలక సూచనలు | Collectors Conference | Asianet News Telugu

Published : Mar 11, 2026, 08:00 PM IST

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు అధికారులు మరియు ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయంపై కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావడానికి అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.