లండన్ వెళ్లేందుకు జగన్‌కు కోర్టు గ్రీన్‌సిగ్నల్.. వారం రోజులు అనుమతి

By Siva KodatiFirst Published Feb 15, 2019, 1:37 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి లండన్‌ పర్యటనకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లండన్‌లో చదువుకుంటున్న తన కుమార్తెను చూసేందుకు జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి లండన్‌ పర్యటనకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లండన్‌లో చదువుకుంటున్న తన కుమార్తెను చూసేందుకు జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారణ జరిపిన నాంపల్లిలోని సీబీఐ న్యాయస్థానం ఈ నెల 18 నుంచి మార్చి 18 మధ్య వారం రోజుల పాటు లండన్ వెళ్లేందుకు అనుమతి మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

click me!