లండన్ వెళ్లేందుకు జగన్‌కు కోర్టు గ్రీన్‌సిగ్నల్.. వారం రోజులు అనుమతి

Siva Kodati |  
Published : Feb 15, 2019, 01:37 PM IST
లండన్ వెళ్లేందుకు జగన్‌కు కోర్టు గ్రీన్‌సిగ్నల్.. వారం రోజులు అనుమతి

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి లండన్‌ పర్యటనకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లండన్‌లో చదువుకుంటున్న తన కుమార్తెను చూసేందుకు జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి లండన్‌ పర్యటనకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లండన్‌లో చదువుకుంటున్న తన కుమార్తెను చూసేందుకు జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారణ జరిపిన నాంపల్లిలోని సీబీఐ న్యాయస్థానం ఈ నెల 18 నుంచి మార్చి 18 మధ్య వారం రోజుల పాటు లండన్ వెళ్లేందుకు అనుమతి మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు