వ్యాపారి రాజారెడ్డి దారుణ హత్య: ఆర్ధిక లావాదేవీలే కారణం

Published : Nov 27, 2019, 12:15 PM IST
వ్యాపారి రాజారెడ్డి దారుణ హత్య: ఆర్ధిక లావాదేవీలే కారణం

సారాంశం

తూర్పుగోదావరి జిల్లా తునిలో ఫైనాన్స్ వ్యాపారి నల్లమల్లి రాజారెడ్డిని అతని వ్యాపార భాగస్వామి కర్రిమారెడ్డి కర్రతో కొట్టి చంపాడు. 

తుని: తూర్పుగోదావరి జిల్లా తునిలో ఫైనాన్స్ వ్యాపారి నల్లమల్లి రాజారెడ్డిని అతని వ్యాపార భాగస్వామి కర్రిమారెడ్డి కర్రతో కొట్టి చంపాడు.  వ్యాపారంలో ఆర్ధిక లావాదేవీలే ఈ హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా తునిలో ఫైనాన్స్ వ్యాపారి నల్లమిల్లి రాజారెడ్డి హత్య స్థానికంగా సంచలనం సృష్టించింది. కొంత కాలంగా వీరిద్దరూ భాగస్వామ్యంతో వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే వ్యాపారంలో చోటు చేసుకొన్న ఆర్ధిక లావాదేవీల కారణంగానే ఈ హత్య చోటు చేసుకొందని పోలీసులు అనుమానిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Jobs Notification 2026 : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. ఎగ్జామ్ లేకుండానే రూ.49,000 శాలరీ గవర్నమెంట్ జాబ్
IMD Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్ తో ఆగమాగం... ఇక్కడ ఏకంగా 46 మి.మీ వర్షమే..! ఇక అతలాకుతలమే