తాడేపల్లిలో పేలుడు, ఇల్లు ధ్వంసం: జగన్ నివాసానికి సమీపంలో ఘటన

Siva Kodati |  
Published : Aug 26, 2019, 05:27 PM IST
తాడేపల్లిలో పేలుడు, ఇల్లు ధ్వంసం: జగన్ నివాసానికి సమీపంలో ఘటన

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో పేలుడు కలకలం రేపింది. తాడేపల్లి మండలం కృష్ణానగర్‌లోని ఓ ఇంట్లో ఉన్నట్లుండి భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ యువతి తీవ్రంగా గాయపడగా.. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో పేలుడు కలకలం రేపింది. తాడేపల్లి మండలం కృష్ణానగర్‌లోని ఓ ఇంట్లో ఉన్నట్లుండి భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది.

ఈ ప్రమాదంలో ఓ యువతి తీవ్రంగా గాయపడగా.. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంస

అయితే పేలుడికి కారణమైంది నాటు బాంబా లేక మరేదైనా పదార్థమా అన్నది తెలియాల్సి వుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Jobs Notification 2026 : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. ఎగ్జామ్ లేకుండానే రూ.49,000 శాలరీ గవర్నమెంట్ జాబ్
IMD Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్ తో ఆగమాగం... ఇక్కడ ఏకంగా 46 మి.మీ వర్షమే..! ఇక అతలాకుతలమే