తాడేపల్లిలో పేలుడు, ఇల్లు ధ్వంసం: జగన్ నివాసానికి సమీపంలో ఘటన

Siva Kodati |  
Published : Aug 26, 2019, 05:27 PM IST
తాడేపల్లిలో పేలుడు, ఇల్లు ధ్వంసం: జగన్ నివాసానికి సమీపంలో ఘటన

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో పేలుడు కలకలం రేపింది. తాడేపల్లి మండలం కృష్ణానగర్‌లోని ఓ ఇంట్లో ఉన్నట్లుండి భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ యువతి తీవ్రంగా గాయపడగా.. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో పేలుడు కలకలం రేపింది. తాడేపల్లి మండలం కృష్ణానగర్‌లోని ఓ ఇంట్లో ఉన్నట్లుండి భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది.

ఈ ప్రమాదంలో ఓ యువతి తీవ్రంగా గాయపడగా.. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంస

అయితే పేలుడికి కారణమైంది నాటు బాంబా లేక మరేదైనా పదార్థమా అన్నది తెలియాల్సి వుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : రుతుపవనాలు అలర్ట్, ద్రోణి ఎఫెక్ట్ .. ఈ ప్రాంతాల్లో ఇక వర్షబీభత్సమే
Pawan Kalyan Fan Niranjan అభిమాని కోసం పవన్ శ్రీ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు| Asianet Telugu