వైసీపీ ఎమ్మెల్యేకు అరెస్ట్ వారెంట్ జారీ

Published : Jul 05, 2019, 09:41 PM IST
వైసీపీ ఎమ్మెల్యేకు అరెస్ట్ వారెంట్ జారీ

సారాంశం

ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చిన చెక్కులు బౌన్స్ క ావడంతో ఆ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చక్కుల బౌన్స్ కేసు విచారణ జరుగుతోంది. అయితే కేసు విచారణకు ఎమ్మెల్యే గైర్హాజరుకావడంతో ఒంగోలు  సంచార న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.  

చిత్తూరు: చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్‌.బాబుకు షాక్ ఇచ్చింది ఒంగోలు సంచార న్యాయ స్థానం. ఎం.ఎస్ బాబుకు అరెస్టు వారెంట్‌ జారీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.  
చెల్లని చెక్కు కేసులో వాయిదాకు హాజరు కానందున ఆయనకు న్యాయస్థానం వారెంట్‌ జారీచేసింది. 

ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చిన చెక్కులు బౌన్స్ క ావడంతో ఆ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చక్కుల బౌన్స్ కేసు విచారణ జరుగుతోంది. అయితే కేసు విచారణకు ఎమ్మెల్యే గైర్హాజరుకావడంతో ఒంగోలు  సంచార న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.  

PREV
click me!

Recommended Stories

పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu
300 ఎక‌రాల్లో, రూ. 8,175 కోట్ల పెట్టుబ‌డి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఈ గ్రామం రూపు రేఖ‌లు మార‌డం ఖాయం