ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు విడుదల.. పరీక్షలైన 20 రోజుల్లోనే రిజల్ట్స్

Siva Kodati |  
Published : Jan 27, 2023, 09:40 PM ISTUpdated : Jan 27, 2023, 09:42 PM IST
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు విడుదల.. పరీక్షలైన 20 రోజుల్లోనే రిజల్ట్స్

సారాంశం

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్ వన్ స్క్రీనింగ్‌లో 6,455 మంది క్వాలిఫై అయ్యారు. ఏప్రిల్ 23 నుంచి మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. 

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. 111 పోస్టులకు జనవరి 8న ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 88 వేల మంది అభ్యర్ధులు హాజరయ్యారు. గ్రూప్ వన్ స్క్రీనింగ్‌లో 6,455 మంది క్వాలిఫై అయ్యారు. 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక అయ్యారు. రికార్డు స్థాయిలో 20 రోజుల్లోనే ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్ 23 నుంచి మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Health Update: చికిత్స కోసం ముంబై వెళ్లిన పవన్ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే?
Cyclone alert: బంగాళాఖాతంలో తుపాను..? ఈ జూలైలో జోరువానలు? | Heavy rains AP | Asianet News Telugu