ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు విడుదల.. పరీక్షలైన 20 రోజుల్లోనే రిజల్ట్స్

Siva Kodati |  
Published : Jan 27, 2023, 09:40 PM ISTUpdated : Jan 27, 2023, 09:42 PM IST
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు విడుదల.. పరీక్షలైన 20 రోజుల్లోనే రిజల్ట్స్

సారాంశం

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్ వన్ స్క్రీనింగ్‌లో 6,455 మంది క్వాలిఫై అయ్యారు. ఏప్రిల్ 23 నుంచి మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. 

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. 111 పోస్టులకు జనవరి 8న ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 88 వేల మంది అభ్యర్ధులు హాజరయ్యారు. గ్రూప్ వన్ స్క్రీనింగ్‌లో 6,455 మంది క్వాలిఫై అయ్యారు. 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక అయ్యారు. రికార్డు స్థాయిలో 20 రోజుల్లోనే ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్ 23 నుంచి మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : సముద్రంలో భయంకర తుపాను.. ఈ తెలుగు జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్
Free Bus Travel : మహిళలు, దివ్యాంగులతో పాటు వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం