ఏపీ టెట్- 2022 నోటీఫికేషన్ విడుదల: ఆగష్టు 16 నుండి 21 వరకు పరీక్షలు

Published : Jun 10, 2022, 10:52 AM IST
ఏపీ టెట్- 2022 నోటీఫికేషన్ విడుదల: ఆగష్టు 16 నుండి 21 వరకు పరీక్షలు

సారాంశం

ఏపీ ప్రభుత్వం ఏటీ టెట్ 2022 నోటిఫికేషన్ ను శుక్రవారం నాడు విడుదల చేసింది. జూన్ 15 నుండి జూలై 15 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. ఆగష్టు 6 నుండి21 వరకు పరీక్షల నిర్వహించనున్నారు.

అమరావతి: AP TET-2022  నోటిఫికేషన్ ను శుక్రవారం నాడు ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. .జూన్ 15 నుండి జూలై 15 వరకు Online లో  ఫీజులు చెల్లించవచ్చు. ఈ ఏడాది ఆగష్టు 6 నుండి 21వ తేదీ వరకు ఆన్ లైన్ లో Exams నిర్వహించనున్నారు. ఆగష్టు 31న కీ విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 14న ఫలితాలు ప్రకటించనున్నట్టుగా  ఏపీ ప్రభుత్వం తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !
CM Chandrababu Review Meeting: అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక| Asianet News Telugu