నిబంధనల ఉల్లంఘన: 140 మంది అనుచరులతో తిరుమలలో మంత్రి అప్పలరాజు ప్రోటోకాల్ దర్శనం

By narsimha lodeFirst Published Jul 28, 2022, 10:45 AM IST
Highlights

ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు తన అనుచరులతో కలిసి గురువారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు 140 మంది అనుచరులతో మంత్రి అప్పలరాజు ప్రోటోకాల్ దర్శనం చేసుకోవడం విమర్శలకు తావిచ్చింది. 

ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు తన అనుచరులతో కలిసి గురువారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు 140 మంది అనుచరులతో మంత్రి అప్పలరాజు ప్రోటోకాల్ దర్శనం చేసుకోవడం విమర్శలకు తావిచ్చింది. 

click me!