నిబంధనల ఉల్లంఘన: 140 మంది అనుచరులతో తిరుమలలో మంత్రి అప్పలరాజు ప్రోటోకాల్ దర్శనం

Published : Jul 28, 2022, 10:45 AM IST
నిబంధనల ఉల్లంఘన: 140 మంది అనుచరులతో తిరుమలలో మంత్రి అప్పలరాజు ప్రోటోకాల్ దర్శనం

సారాంశం

ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు తన అనుచరులతో కలిసి గురువారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు 140 మంది అనుచరులతో మంత్రి అప్పలరాజు ప్రోటోకాల్ దర్శనం చేసుకోవడం విమర్శలకు తావిచ్చింది. 

ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు తన అనుచరులతో కలిసి గురువారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు 140 మంది అనుచరులతో మంత్రి అప్పలరాజు ప్రోటోకాల్ దర్శనం చేసుకోవడం విమర్శలకు తావిచ్చింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్