ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు: కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీకి ఏపీ హైకోర్టు ఆదేశం

Published : Mar 01, 2021, 03:20 PM IST
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు: కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీకి ఏపీ హైకోర్టు ఆదేశం

సారాంశం

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేయాలని  దాఖలైన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఏపీ హైకోర్టు ఆదేశించింది.

అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేయాలని  దాఖలైన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఏపీ హైకోర్టు ఆదేశించింది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేయాలని కోరుతూ జనసేన సహా 10 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను సోమవారం నాడు  ఏపీ హైకోర్టు విచారించింది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేయాలని  కోరుతూ జనసేన పిటిషన్ దాఖలు చేసింది. మరో వైపు ఇదే తరహా మరో 10 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను కలిపి  ఏపీ హైకోర్టు విచారణ చేసింది.

ఏకగ్రీవంగా ఎన్నికైన స్థానిక సంస్థల్లో పామ్ 10 దాఖలు చేస్తే  సరిపోతోంది. లేకపోతే వాటిని అనర్హులుగా ప్రకటించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. ఫామ్ 10 దాఖలు చేయని ఫలితాలను రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఒకేసారి 5 అల్పపీడనాల అటాక్.. ఈ ప్రాంతాల్లో తుపానులు, భారీ వర్షాలతో అల్లకల్లోలమే..!
ఈ రాష్ట్రాలకు అన్యాయం జరగదు..మహిళా రిజర్వేషన్ బిల్లు పై Chandrababu Reaction | Asianet News Telugu