హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అధ్యక్షతన సెలెక్షన్ కమిటీ... ఏపి సర్కార్ కీలక నిర్ణయం

Arun Kumar P   | Asianet News
Published : May 26, 2020, 07:46 PM ISTUpdated : May 26, 2020, 07:52 PM IST
హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అధ్యక్షతన సెలెక్షన్ కమిటీ... ఏపి సర్కార్ కీలక నిర్ణయం

సారాంశం

రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ, అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ సభ్యుల ఎంపిక కోసం సెలెక్షన్‌ కమిటీ నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అమరావతి: రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ, అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ సభ్యుల ఎంపిక కోసం సెలెక్షన్‌ కమిటీ నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి సభ్యులుగా పురపాలక శాఖ, న్యాయశాఖల కార్యదర్శులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్