పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్దం... షెడ్యూల్ ప్రకటించిన ఏపి సర్కార్

By Arun Kumar PFirst Published Jan 3, 2020, 4:15 PM IST
Highlights

పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ను ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది.  

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదలైంది. 2020 మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు టెన్త్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ షెడ్యూల్‌ ప్రకటించారు. ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరక పరీక్షలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

పరీక్షల షెడ్యూల్‌

మార్చి 23 : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 1

మార్చి 24 : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2

మార్చి 26 : సెంకండ్‌ లాంగ్వేజ్‌

మార్చి 27 : ఇంగ్లీష్‌ పేపర్‌ 1

మార్చి 28 : ఇంగ్లీష్‌ పేపర్‌ 2

మార్చి 30 : గణితం పేపర్‌ 1

మార్చి 31 : గణితం పేపర్‌ 2

ఏప్రిల్‌ 01 : సైన్స్‌ పేపర్‌ 1

ఏప్రిల్‌ 03 : జనరల్‌ సైన్స్‌ పేపర్‌ 2

ఏప్రిల్‌ 04 : సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 1
*
ఏప్రిల్‌ 06 : సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 2*

ఏప్రిల్‌ 07 : శాన్‌స్క్రిట్‌, అరబిక్‌, పెర్షియన్‌ సబ్జెక్ట్‌

ఏప్రిల్‌ 8 : ఒకేషనల్‌ పరీక్షలు

click me!