
విశాఖపట్నంలో రేషన్ షాపులపై ఫుడ్ కమిషన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ప్రజలు నమ్మి డబ్బులు ఇచ్చినప్పుడు, అదే నమ్మకాన్ని అధికారులు, డీలర్లు ఎందుకు చూపించలేరని తీవ్రంగా ప్రశ్నించారు. కొంతమంది రేషన్ డీలర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పారదర్శకత అవసరమని హెచ్చరించారు.