ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి అనకాపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ఆహార సరఫరా, ఫుడ్ మెనూ, నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. విద్యార్థులు మరియు లబ్ధిదారులకు అందుతున్న భోజనంపై అధికారులతో చర్చించారు. ఫుడ్ క్వాలిటీ మెరుగుపరచాలని సూచనలు చేశారు.