ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త : గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి జగన్ గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే నోటిఫికేషన్

Siva Kodati |  
Published : May 25, 2023, 03:11 PM IST
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త : గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి జగన్ గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే నోటిఫికేషన్

సారాంశం

రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రూప్‌ 1లో 100కు పైగా పోస్టులు, గ్రూప్‌ 2లో 900కు పైగా పోస్టులు వున్నట్లుగా తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న వారికి సీఎం జగన్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం ఆదేశాలతో 1000 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం వుంది. గ్రూప్‌ 1లో 100కు పైగా పోస్టులు, గ్రూప్‌ 2లో 900కు పైగా పోస్టులు వున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 


 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు