జగన్ దూకుడు: జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకం

Siva Kodati |  
Published : Jun 21, 2019, 10:04 AM IST
జగన్ దూకుడు: జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకం

సారాంశం

పరిపాలనపై పట్టు పెంచుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

పరిపాలనపై పట్టు పెంచుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాల వారీగా ఇన్‌ఛార్జ్ మంత్రులు:

శ్రీకాకుళం- వెల్లంపల్లి శ్రీనివాస్
విజయనగరం- శ్రీరంగనాథరాజు
విశాఖ- మోపిదేవి వెంకట రమణ
తూర్పుగోదావరి- ఆళ్లనాని
పశ్చిమ గోదావరి- పిల్లి సుభాష్ చంద్రబోస్
కృష్ణాజిల్లా- కన్నబాబు
గుంటూరు- పేర్ని నాని
ప్రకాశం- అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు-సుచరిత
కర్నూలు- బొత్స సత్యనారాయణ
కడప- బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
చిత్తూరు- మేకపాటి గౌతమ్ రెడ్డి
అనంతపురం- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
 

PREV
click me!

Recommended Stories

పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu