కోవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు భరోసా.. కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్

Siva Kodati |  
Published : Jun 27, 2023, 08:14 PM IST
కోవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు భరోసా.. కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్

సారాంశం

కోవిడ్‌తో చనిపోయిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం అధికారులను ఆదేశించారు

కోవిడ్‌తో చనిపోయిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు జగన్ సర్కార్ భరోసా కల్పించింది. ఈ మేరకు కారుణ్య నియామకాలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఖాళీలు, రోస్టర్ పాయింట్లతో సంబంధం లేకుండా నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Andhra Pradesh: ఏపీలో అస‌లేం జ‌రుగుతోంది.? పెట్రోల్ బంకుల ద‌గ్గ‌ర ఎందుకీ క్యూ లైన్లు, ఇలా ఇంకెన్ని రోజులు.?
KA Paul Trump Event Gunfire: ట్రంప్ పై కాల్పులు జరిగిన ప్రదేశం నుంచి కేఏ పాల్ వీడియో| Asianet Telugu