అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరట: రూ.250 కోట్లు డిపాజిట్ చేస్తామన్న చంద్రబాబు

sivanagaprasad kodati |  
Published : Feb 01, 2019, 09:32 AM IST
అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరట: రూ.250 కోట్లు డిపాజిట్ చేస్తామన్న చంద్రబాబు

సారాంశం

కేంద్రం ఆఖరి బడ్జెట్ వరకు ఎదురుచూశామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తారని భావించాం..మన సహనం పూర్తిగా నశించిపోయిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్షన్ మిషన్ 2019పై చంద్రబాబు ఇవాళ టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

కేంద్రం ఆఖరి బడ్జెట్ వరకు ఎదురుచూశామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తారని భావించాం..మన సహనం పూర్తిగా నశించిపోయిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్షన్ మిషన్ 2019పై చంద్రబాబు ఇవాళ టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.  

విశాల దృక్పథం గురించి మోడీ మాట్లాడటం హాస్యాస్పదం, ఏపీపై కక్ష సాధించడం విశాల దృక్పథమా, ప్రతిపక్షాలపై ఈడీ, ఐటీ దాడులు విశాల దృక్పథమా అని   చంద్రబాబు ప్రశ్నించారు. బీజేపీయేతర పార్టీలే లక్ష్యంగా వేధింపులని ఎద్దేవా చేశారు. ఈ రోజు శాంతియుతంగా నిరసనలు తెలిపాలని, అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు. హైకోర్టులో రూ.250 కోట్లు డిపాజిట్ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి
YS Jagan Massive Rally & Governor Meet: అభిమానులు పెద్ద సంఖ్యలో మద్దతు | YSRCP | Asianet News Telugu