నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Published : Sep 06, 2018, 08:09 AM ISTUpdated : Sep 09, 2018, 12:26 PM IST
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 8.15 గంటలకు శాసనసభ వ్యవహారాల కమిటీ(బీఏసీ) సమావేశం జరుగుతుంది.. 9.15 గంటలకు శాసనసభ, 9.45 గంటలకు శాసనమండలి సమావేశాలు జరుగుతాయి.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 8.15 గంటలకు శాసనసభ వ్యవహారాల కమిటీ(బీఏసీ) సమావేశం జరుగుతుంది.. 9.15 గంటలకు శాసనసభ, 9.45 గంటలకు శాసనమండలి సమావేశాలు జరుగుతాయి. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయ్,  మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణలకు సంతాపం తెలిపిన అనంతరం సభ ప్రారంభమవుతుంది.

PREV
click me!

Recommended Stories

నది కాలుష్యం పై అధికారులకి చెమటలు పట్టించిన పవన్ | Pawan Kalyan Inspects Pollution | Asianet Telugu
Deputy CM Pawan Kalyan: ప్రొఫెసర్ నాగేశ్వరరావు కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ రియాక్షన్ | Asianet Telugu