నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Published : Sep 06, 2018, 08:09 AM ISTUpdated : Sep 09, 2018, 12:26 PM IST
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 8.15 గంటలకు శాసనసభ వ్యవహారాల కమిటీ(బీఏసీ) సమావేశం జరుగుతుంది.. 9.15 గంటలకు శాసనసభ, 9.45 గంటలకు శాసనమండలి సమావేశాలు జరుగుతాయి.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 8.15 గంటలకు శాసనసభ వ్యవహారాల కమిటీ(బీఏసీ) సమావేశం జరుగుతుంది.. 9.15 గంటలకు శాసనసభ, 9.45 గంటలకు శాసనమండలి సమావేశాలు జరుగుతాయి. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయ్,  మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణలకు సంతాపం తెలిపిన అనంతరం సభ ప్రారంభమవుతుంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే