అన్నవరం కొండపై నిత్య అన్నదానంపై ఈవో కీలక ఆదేశాలు..

Published : Aug 02, 2023, 12:13 PM IST
అన్నవరం కొండపై నిత్య అన్నదానంపై ఈవో కీలక ఆదేశాలు..

సారాంశం

అన్నవరం కొండపై నిత్య అన్నదానంపై ఆలయ ఈవో కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్నవరం కొండపై భక్తులు తప్ప మరెవరూ ఉచిత భోజనం చేయరాదని ఆదేశించారు.

కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం కొండపై నిత్య అన్నదానంపై ఆలయ ఈవో కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్నవరం కొండపై భక్తులకు మాత్రమే అన్నదానం చేయాలని చెప్పారు. అన్నవరం కొండపై భక్తులు తప్ప మరెవరూ ఉచిత భోజనం చేయరాదని ఆదేశించారు. 500 మంది వరకు దేవస్థాన సిబ్బంది, షాపుల నిర్వాహకులు, ఇంజనీరింగ్ సిబ్బంది ఆలయంలో ఉచిత భోజనాలు చేస్తున్నారని అన్నారు. అయితే భక్తులు తప్ప మరెవరూ ఉచిత భోజనం చేయరాదని పేర్కొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: ఆధునిక అగ్నిమాప‌ వాహనాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu
CM Chandrababu Naidu: ఏపీకి 252.93 కోట్లతో కొన్న ఆధునిక అగ్నిమాపక వాహనాలు| Asianet News Telugu