అన్నవరం కొండపై నిత్య అన్నదానంపై ఈవో కీలక ఆదేశాలు..

Published : Aug 02, 2023, 12:13 PM IST
అన్నవరం కొండపై నిత్య అన్నదానంపై ఈవో కీలక ఆదేశాలు..

సారాంశం

అన్నవరం కొండపై నిత్య అన్నదానంపై ఆలయ ఈవో కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్నవరం కొండపై భక్తులు తప్ప మరెవరూ ఉచిత భోజనం చేయరాదని ఆదేశించారు.

కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం కొండపై నిత్య అన్నదానంపై ఆలయ ఈవో కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్నవరం కొండపై భక్తులకు మాత్రమే అన్నదానం చేయాలని చెప్పారు. అన్నవరం కొండపై భక్తులు తప్ప మరెవరూ ఉచిత భోజనం చేయరాదని ఆదేశించారు. 500 మంది వరకు దేవస్థాన సిబ్బంది, షాపుల నిర్వాహకులు, ఇంజనీరింగ్ సిబ్బంది ఆలయంలో ఉచిత భోజనాలు చేస్తున్నారని అన్నారు. అయితే భక్తులు తప్ప మరెవరూ ఉచిత భోజనం చేయరాదని పేర్కొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే
Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి