గణేష్ నిమజ్జనంతో చిన్నపొడమలలో ఉద్రిక్తత: జేసీ దివాకర్ రెడ్డి నిరసన

Published : Sep 16, 2018, 11:41 AM ISTUpdated : Sep 19, 2018, 09:27 AM IST
గణేష్ నిమజ్జనంతో చిన్నపొడమలలో ఉద్రిక్తత: జేసీ దివాకర్ రెడ్డి నిరసన

సారాంశం

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని చిన్నపొడమలలో  వినాయక నిమజ్జనం సందర్భంగా  ప్రబోధానందస్వామి వర్గీయులకు  గ్రామస్తులకు మధ్య శనివారం రాత్రి గొడవ జరిగింది

అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని చిన్నపొడమలలో  వినాయక నిమజ్జనం సందర్భంగా  ప్రబోధానందస్వామి వర్గీయులకు  గ్రామస్తులకు మధ్య శనివారం రాత్రి గొడవ జరిగింది.ఈ విషయం తెలిసిన వెంటనే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  ఆదివారం నాడు  గ్రామంలో బైఠాయించి ఆందోళన నిర్వహించారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని చిన్నపొడమలలో ప్రబోధానందస్వామి వర్గీయులకు గ్రామస్తులకు మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఈ సమాచారం అందుకున్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి హుటాహుటిన గ్రామానికి చేరుకొన్నారు.

ప్రబోధానందస్వామి వర్గీయులకు గ్రామస్తులకు  శనివారం నాడు గొడవ చోటు చేసుకొంది. ఈ విషయం తెలిసిన వెంటనే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆదివారం నాడు గ్రామంలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు. గ్రామస్తులకు న్యాయం జరిగేవరకు తాను నిరసనను వీడబోనని చెప్పాడు.

గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో  పోలీసులు భారీగా మోహరించాడు. 

PREV
click me!

Recommended Stories

నువ్వెంత నీ బతుకెంత | YSRCP MP Avinash Reddy Fires On B.Tech Ravi | Asianet News Telugu
IMD Rain Alert : ఆల్రెడీ ఇక్కడ గాలివాన బీభత్సం ... కొద్దిసేపట్లో ఈ జిల్లాల్లోనూ అల్లకల్లోలమే