బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 16న అండమాన్ తీరానికి నైరుతి రుతుపవనాలు చేరనున్నాయని ఐఎండీ అంచనా వేసింది.