కాకినాడ : గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు, గాలింపు చర్యలు

Siva Kodati |  
Published : Oct 21, 2023, 06:55 PM IST
కాకినాడ : గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు, గాలింపు చర్యలు

సారాంశం

కాకినాడ జిల్లాలో నలుగురు యువకులు గోదావరిలో గల్లంతయ్యారు. తాళ్లరేవు మండలం గోపలంక దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. తణుకుకు చెందిన 8 మంది విహారయాత్రకు వచ్చినట్లుగా తెలుస్తోంది. 

కాకినాడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నలుగురు యువకులు గోదావరిలో గల్లంతయ్యారు. తాళ్లరేవు మండలం గోపలంక దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. తణుకుకు చెందిన 8 మంది విహారయాత్రకు వచ్చినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts
ఈ బైకర్ విన్యాసాలకి మంత్రి నారా లోకేష్ ఫిదా | Nara Lokesh Particepate Independence Day Celebrations