కాకినాడ : గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు, గాలింపు చర్యలు

Siva Kodati |  
Published : Oct 21, 2023, 06:55 PM IST
కాకినాడ : గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు, గాలింపు చర్యలు

సారాంశం

కాకినాడ జిల్లాలో నలుగురు యువకులు గోదావరిలో గల్లంతయ్యారు. తాళ్లరేవు మండలం గోపలంక దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. తణుకుకు చెందిన 8 మంది విహారయాత్రకు వచ్చినట్లుగా తెలుస్తోంది. 

కాకినాడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నలుగురు యువకులు గోదావరిలో గల్లంతయ్యారు. తాళ్లరేవు మండలం గోపలంక దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. తణుకుకు చెందిన 8 మంది విహారయాత్రకు వచ్చినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగన్ | YS Jagan Attends Iftar Dinner | Asianet News Telugu
దివ్యాంగులతో టికెట్ తీసుకొని బస్సులో ప్రయాణించిన సీఎం | Divyang Shakti Scheme | Asianet News Telugu