విశాఖలో విషాదం: మద్యం అనుకొని...విషద్రవం తాగి నలుగురు మృతి

Siva Kodati |  
Published : Feb 24, 2019, 05:14 PM IST
విశాఖలో విషాదం: మద్యం అనుకొని...విషద్రవం తాగి నలుగురు మృతి

సారాంశం

విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. విష పదార్థం తాగి నలుగురు మరణించారు.  స్వతంత్ర నగర్‌లో ఓ సీసాలో నిల్వ వుంచిన ద్రవపదార్థాన్ని మద్యంగా భావించిన కొందరు అస్వస్థతకు గురయ్యారు. 

విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. విష పదార్థం తాగి నలుగురు మరణించారు.  స్వతంత్ర నగర్‌లో ఓ సీసాలో నిల్వ వుంచిన ద్రవపదార్థాన్ని మద్యంగా భావించిన కొందరు అస్వస్థతకు గురయ్యారు.

ఆ కొద్దిసేపటికే వీరిలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరంతా పందులను పెంచేవారు. సమాచారం అందుకున్న పోలీసులు అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

YS Jagan Mohan Reddy: అనంతపురం జిల్లా పర్యటనలో జగన్ కోసం జనం ప్రభంజనం| Asianet News Telugu
IMD Rain Alert: మ‌రింత బ‌ల‌ప‌డుతోన్న అల్ప‌పీడ‌నం.. ఈ ప్రాంతాల్లో పిడుగుల‌తో కూడిన వ‌ర్షాలు