విశాఖలో విషాదం: మద్యం అనుకొని...విషద్రవం తాగి నలుగురు మృతి

Siva Kodati |  
Published : Feb 24, 2019, 05:14 PM IST
విశాఖలో విషాదం: మద్యం అనుకొని...విషద్రవం తాగి నలుగురు మృతి

సారాంశం

విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. విష పదార్థం తాగి నలుగురు మరణించారు.  స్వతంత్ర నగర్‌లో ఓ సీసాలో నిల్వ వుంచిన ద్రవపదార్థాన్ని మద్యంగా భావించిన కొందరు అస్వస్థతకు గురయ్యారు. 

విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. విష పదార్థం తాగి నలుగురు మరణించారు.  స్వతంత్ర నగర్‌లో ఓ సీసాలో నిల్వ వుంచిన ద్రవపదార్థాన్ని మద్యంగా భావించిన కొందరు అస్వస్థతకు గురయ్యారు.

ఆ కొద్దిసేపటికే వీరిలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరంతా పందులను పెంచేవారు. సమాచారం అందుకున్న పోలీసులు అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Eid-ul-Fitr 2026 Celebrations in Vijayawada: ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు | Asianet News Telugu
Chandrababu TTD Visit:దేవాన్ష్ జన్మదినం..తిరుమలశ్రీవారి సేవలోChandrababu Family| Asianet News Telugu