ప్రకాశం జిల్లా : లారీ ఢీ , కారులో మంటలు.. ముగ్గురి సజీవ దహనం

Siva Kodati |  
Published : May 17, 2022, 07:04 PM ISTUpdated : May 17, 2022, 07:06 PM IST
ప్రకాశం జిల్లా : లారీ ఢీ , కారులో మంటలు.. ముగ్గురి సజీవ దహనం

సారాంశం

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెంలో కారును లారీ ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో వున్న ముగ్గురు సజీవ దహనమయ్యారు. 

ప్రకాశం జిల్లాలో (prakasam district) దారుణం జరిగింది. కారులో మంటలు (fire accident) చెలరేగి ముగ్గురు సజీవ దహనమయ్యారు. కారును లారీ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. మార్కాపురం (markapur) మండలం తిప్పాయపాలెంలో ఈ ఘటన జరిగింది. దీంతో భయపడిన లారీ డ్రైవర్, క్లీనర్ ఘటనాస్థలంలోనే లారీని వదిలి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన  మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్తును మార్చే ప్రాజెక్ట్‌.. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారం మైనింగ్
Pemmasani Speech: రజతోత్సవ కార్యక్రమంలోపెమ్మసాని అదిరిపోయే స్పీచ్ | Cancer Hospital Silver Jubilee