కలబంద చర్మానికి మెరుపును అందిస్తుంది. నల్ల మచ్చలను కూడా మాయం చేస్తుంది. వారానికి రెండు లేదా మూడు సార్లు ముఖానికి అలోవెరా జెల్ రాసుకోవాలి.
పసుపు హైపర్పిగ్మెంటేషన్ను తగ్గిస్తుంది. చర్మానికి మంచి గ్లో ఇస్తుంది. పసుపును పాలు లేదా నీటితో కలిపి ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి.
రోజ్ వాటర్ చర్మానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. ఇది టోనర్లా పనిచేస్తుంది. ప్రతిరోజూ రోజ్ వాటర్ను ముఖంపై స్ప్రే చేసుకుంటే చాలా మంచిది.
పొడి చర్మం ఉన్నవారికి ఆలివ్ ఆయిల్ మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. ఇది చర్మంపై ముడతలు రాకుండా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
శనగపిండిలో టమాటా రసం కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ప్యాక్ను ముఖానికి అప్లై చేయాలి.
దోసకాయ రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ప్యాక్ సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఈ ప్యాక్ను ముఖానికి, మెడకు పట్టించాలి.
Earrings: 2 గ్రాముల్లో క్యూట్ ఇయర్ రింగ్స్, పార్టీవేర్ కి పర్ఫెక్ట్
Bridal Anklets: పాదాల అందాన్ని పెంచే రంగు రంగుల రాళ్ల పట్టీలు.. ఇవిగో
Pochampalli Sarees: కంఫర్ట్, స్టైల్ కోసం ఈ చీరలు బెస్ట్ ఆప్షన్!
Gold Earrings: లైట్ వెయిట్ లో వచ్చే స్టైలిష్ డిజైన్ బంగారు కమ్మలు