కీరదోసకాయల్లో నీరు, పొటాషయం ఉండటం వల్ల శరీరంలో అదనపు సోడియం తొలగి, కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
గుమ్మడికాయలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి పీరియడ్స్ వల్ల వచ్చే కడుపు ఉబ్బరం తగ్గిస్తాయి.
మెంతులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కడుపు ఉబ్బరం తగ్గిస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మెంతుల నీరు తాగండి.
దనియాల నీరు శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు పంపి, కడుపు ఉబ్బరం సమస్య ను తగ్గిస్తుంది.
కొబ్బరి నీళ్ళు శరీరంలోని అదనపు సోడియంను తొలగించి, శరీరాన్ని చురుగ్గా ఉంచుతాయి.
ఈ నీరు కడుపు ఉబ్బరానికి చక్కని పరిష్కారం. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో లేదా భోజనం తర్వాత తాగవచ్చు.
ఇందులో సోడియం చాలా తక్కువ. కడుపు ఉబ్బరం సమస్యను కూడా తగ్గిస్తుంది.
పండగ వేళల్లో మీ అందాన్ని రెట్టింపు చేసే జుంకాలు
పాదాలకు నిమ్మతొక్క రుద్దడం వల్ల ఎన్ని లాభాలన్నాయో
పీరియడ్స్ టైంలో ఇలాంటి డ్రెస్ లే వేసుకోవాలి
ఈ జ్యూస్ లు తాగితే ముఖం మీద ముడతలు ఉండవ్