బియ్యం నీళ్లలో ఉండే పోషకాలు చర్మానికి కలిగే చికాకు, మంటలను తగ్గిస్తాయి. ముఖానికి హాయిగా ఉంటుంది.
బియ్యం నీటిని రోజూ వాడటం వల్ల ముఖంపై ఉండే చిన్న చిన్న రంధ్రాలు మూసుకుపోతాయి. చర్మం చాలా సాఫ్ట్గా మారుతుంది.
ముఖ్యంగా ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లకు బియ్యం నీళ్లు చాలా మేలు చేస్తాయి. ఇవి సన్ ట్యాన్ను తగ్గించడంలో సహాయపడతాయి. ముఖానికి చల్లదనాన్ని ఇస్తాయి.
వారానికి రెండు సార్లు బియ్యం నీటిని ముఖానికి అప్లై చేస్తే చాలు. మీ చర్మంలో సహజమైన మెరుపు వస్తుంది.
Gold Earrings: 3 గ్రాముల్లో బంగారు చెవిపోగులు.. చూస్తే ఫిదా అవుతారు!
Bangles: చేతుల అందాన్ని పెంచే రంగురంగుల ప్లాస్టిక్ గాజులు ఇవిగో!
Gold Ring: 1 గ్రాము బంగారంలో అదిరిపోయే ఉంగరాలు
Silver Mangalsutra: రూ.వెయ్యి కే లభించే వెండి మంగళసూత్రాలు