నెయ్యి ముఖానికి రాస్తే మచ్చలు తగ్గి, కాంతి పెరుగుతుంది.
నెయ్యి చర్మాన్ని తేమగా, మృదువుగా మారుస్తుంది. రోజూ రాస్తే చర్మం చిన్న పిల్లల చర్మంలా స్మూత్ గా మారుతుంది.
నెయ్యి ముఖానికి రాస్తే నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది.
నెయ్యిలోని అలెర్జీ నిరోధకాలు మొటిమలను తగ్గిస్తాయి.
నెయ్యి రాస్తే ముడతలు తగ్గి, చర్మం బిగుతుగా అవుతుంది.
రాత్రి పడుకునే ముందు నెయ్యి రాసి, ఉదయాన్నే వేడి నీటితో కడగాలి.
మెంతులు పెడితే జుట్టు పెరుగుతుందా?
ఆహా.. కలబందతో ఇన్ని హెయిర్ ప్రాబ్లమ్స్ తీరతాయా?
అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ కు ఎలాంటి నగలున్నాయో తెలుసా?
మహిళల్లో హార్మోన్ల సమస్యకు ఇదే పరిష్కారం..!