మౌని అమావాస్య జనవరి 29న వస్తుంది. ఈ రోజు కొన్ని పరిహారాలు చేయడం వల్ల రాబోయే కష్టాలను నివారించవచ్చు.
మౌని అమావాస్య రోజు ఉదయం పుణ్య నదిలో స్నానం చేసి ఈ మంత్రాన్ని పఠించండి.
మౌని అమావాస్య నాడు దానం చేయడం చాలా ముఖ్యం. ఆహారం, బట్టలు, వస్తువులు పేదవారికి దానం చేయండి.
మౌని అమావాస్య నాడు పితృ దేవతలకు శ్రాద్ధ, తర్పణాలు చేయడం వల్ల వారి ఆశీస్సులు లభిస్తాయి.
ఆవులకు పచ్చిగడ్డి, కుక్కలకు రొట్టెలు, చేపలకు పిండి ముద్దలు వేయండి. పక్షులకు ధాన్యం, నీరు పెట్టండి.
చాణక్య నీతి: చావే బెటర్ అని ఎప్పుడనిపిస్తుందంటే..
కుంభమేళాకు ఈ ప్రముఖ బాబా వెళ్లరట: కారణం అదే
కురుక్షేత్రంలో ఎవరి రథం గాల్లో ప్రయాణించేదో తెలుసా?
నాకు పురుషులంటే ఇష్టం. భక్తుడి మాటలకి అవాక్కయిన బాబా