మార్చి 19వ తేదీన ఈ ఏడాది ఉగాది పండగను తెలుగు రాష్ట్రాల్లో జరుపుకోనున్నారు.
ఉగాది రోజున అందరూ ఉదయాన్నే నిద్రలేచి, తలస్నానం చేసి కొత్త దుస్తులు ధరిస్తారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈసారి ఉగాది రోజున కొన్ని ప్రత్యేకమైన రంగుల దుస్తులు ధరించడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.
ఉగాది రోజు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే అదృష్టం రెట్టింపు అవుతుందని, కనక వర్షం కురుస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
గోధుమ రంగు దుస్తులు ధరిస్తే ఏడాది పొడవునా ధనలాభం కలుగుతుందని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.
ఒకవేళ ఎరుపు రంగు దుస్తులు అందుబాటులో లేకపోతే, పసుపు రంగు దుస్తులు ధరించవచ్చు. దీనివల్ల చేపట్టే అన్ని పనుల్లో విజయం లభిస్తుంది.
కాబట్టి, ఉగాది రోజున ఈ మూడు రంగుల దుస్తులు ధరించి, లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించి ఆమె అనుగ్రహం పొందండి.
ఇంట్లో తులసి మొక్క ఎందుకు పెంచాలి?
శుక్రవారం నాడు ఈ పనులు అస్సలు చేయకూడదు.. ఎందుకో తెలుసా?
పూజగదిలో ఈ 5 వస్తువులు అస్సలు పెట్టొద్దు! ఎందుకో తెలుసా?
Salt Remedies: ధన త్రయోదశి నాడు ఉప్పుతో ఇలా చేస్తే అన్నీ శుభ ఫలితాలే!