కాళ్లకు వెండి పట్టీలే ఎందుకు? బంగారం ఎందుకు వద్దు?
life May 01 2026
Author: Haritha Chappa Image Credits:Getty
Telugu
వెండి పట్టీలతో అందం
హిందూ సంప్రదాయం ప్రకారం వెండి పట్టీలనే ధరిస్తారు. అదే ఆచారంగా భావిస్తారు. ఆడపిల్లలకు వెండి పట్టీలు పెట్టుకుని ఆ మువ్వల శబ్దంతో మురిసిపోతారు తల్లిదండ్రులు.
Image credits: Getty
Telugu
వెండి పట్టీలతో ఆరోగ్యం
వెండి లోహం శరీరానికి చల్లదనం ఇస్తుందని నమ్ముతారు. కాబట్టి కాళ్లకు వెండి పట్టీలు ధరించడం ద్వారా శరీర ఉష్ణోగ్రత సమతుల్యం చేసుకోవచ్చని సైన్సు చెబుతోంది.
Image credits: Getty
Telugu
బంగారు పట్టీలు
అయితే బంగారు పట్టీలు ఎవరూ పెట్టుకోరు. వాటిని పెట్టుకోకూడదనే నమ్మకం ఉంది. ఎందుకంటే బంగారంతో చాలా పవిత్రమైన లోహంగా భావిస్తారు.
Image credits: Getty
Telugu
జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది?
బంగారం పవిత్రమైనది. కాబట్టి దాన్ని లక్ష్మీదేవితో పోలుస్తారు. అందుకే కాళ్లలాంటి నేలను తాకే భాగంలో బంగారాన్ని ధరించడం మంచిది కాదని అంటారు.
Image credits: Getty
Telugu
గ్రహ దోషాల భయం
కాళ్లకు బంగారం పెట్టుకుంటే గ్రహ దోషాలు వస్తాయని అంటున్నారు. దీనివల్ల పేదరికం, కోపం, మానసిక వేదన పెరిగే అవకాశం ఉందని అంటారు. అందుకే వెండి ఆభరణాలనే ఎక్కువగా ధరిస్తారు.
Image credits: Getty
Telugu
నడుము వరకే బంగారం
కాళ్లు శరీరంలో నడుము కింది భాగంలో ఉంటాయి. కాబట్టి అక్కడ బంగారం పెట్టడం దేవతలను అవమానించినట్టుగా భావిస్తారు.
Image credits: Getty
Telugu
చెడు శక్తులు దూరంగా..
పట్టీలు నడిచేటప్పుడు వచ్చే చిన్న శబ్దం ఇంట్లో శుభవాతావరణం కలిగిస్తుందని, చెడు శక్తులు దూరంగా ఉంటాయని నమ్మి వాటిని ధరించే ఆచారం కొనసాగుతోంది.