వృందావన్ ప్రేమానంద్ మహారాజ్ ని రోజూ వేల మంది దర్శిస్తారు. ప్రతి ఒక్కరి సమస్యకీ బాబా పరిష్కారం చూపుతారని నమ్ముతారు.
ప్రేమానంద్ మహారాజ్ కి అనేక మంత్రాలు తెలుసు. వీటితో భూతప్రేత బాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
'నారాయణానంత హరే నృసింహ ప్రహ్లాద బాధా హరహే కృపాలు' అనే మంత్రం చెబితే భూతప్రేతాలు పారిపోతాయి అని ప్రేమానంద్ మహారాజ్ చెప్పారు.
ఈ మంత్రం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఏదైనా సమస్య వస్తే ఈ మంత్రం జపించండి.
పెద్ద సమస్య వచ్చినప్పుడు ఈ మంత్రం జపిస్తే ఉపశమనం లభిస్తుంది అని ప్రేమానంద్ మహారాజ్ చెప్పారు.
ముఖం మీద మొటిమలుంటే.. ఇన్ని జబ్బులున్నట్టా?
వీళ్లు మాత్రం యాపిల్ తినకూడదు
పాత గాజు సీసాను పడేస్తున్నారా? ఇవి చూస్తే ఇంకెప్పుడు ఆ పని చేయరు..
మొటిమలు చర్మ సమస్యే అనుకుంటే పొరపాటే.. అసలు విషయం తెలిస్తే అంతా షాక్!