Telugu

పాదాల పగుళ్లకు ఇలా చెక్ పెట్టండి

Telugu

అరటిపండు గుజ్జు

విటమిన్ ఎ, బి, సి ఉన్న అరటిపండు గుజ్జును పాదాల పగుళ్లపై రాసి మసాజ్ చేయాలి. రోజూ ఇలా చేస్తే పాదాల పగుళ్లు తగ్గుతాయి.  

Image credits: Getty
Telugu

ఉప్పు నీళ్లు

గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి, అందులో పాదాలను నానబెట్టాలి. 20 నిమిషాల పాటు ఇలా ఉంచడం పాదాల సంరక్షణకు మంచిది. 

Image credits: Getty
Telugu

గంజి నీళ్లు

గంజి నీళ్లలో తేనె, కొద్దిగా వెనిగర్ కలిపి ఒక ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. ఆ తర్వాత అందులో పాదాలను నానబెట్టాలి. 

Image credits: Getty
Telugu

ఉప్పు, నిమ్మరసం

గోరువెచ్చని నీటిలో ఉప్పు, నిమ్మరసం కలిపి అందులో పాదాలను నానబెట్టాలి. ఆ తర్వాత నిమ్మతొక్కతో పాదాలను రుద్దాలి. 

Image credits: Getty
Telugu

షాంపూ

గోరువెచ్చని నీటిలో షాంపూ వేసి, దానికి నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి పాదాలను నానబెట్టాలి. 30 నిమిషాల పాటు ఇలా ఉంచాలి. 

Image credits: Getty

బెడ్రూమ్ లో మనీ ప్లాంట్ ఎందుకు పెంచాలి?

వేలికి నిండుగా బంగారు ఉంగరాల డిజైన్లు

ఈ సమస్యలు ఉంటే ఇతరుల కన్నా చలి ఎక్కువేస్తుంది

అదిరిపోయే డిజైన్లలో వెండి మెట్టెలు.. ధర కూడా తక్కువే