ప్రధాని ప్రారంభించిన శివాజీ విగ్రహం కూలిపోయింది. ఎందుకో తెలుసా
Telugu
కూలిన శివాజీ విగ్రహం
సింధుదుర్గ్లోని ఛత్రపతి శివాజీ విగ్రహం ఆగస్టు 26న కూలిపోయింది. మహారాష్ట్రలోని 13 కోట్ల మందికి ఇది చాలా బాధాకరమని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అన్నారు. ప్రజలను క్షమాపణలు కోరారు.
Telugu
ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరు?
శివాజీ మహారాజ్ ఫిబ్రవరి 19, 1630న శివనేరి కోటలో జన్మించారు. ఆయన పూర్తి పేరు శివాజీ భోంస్లే.
Telugu
మరాఠా సైన్యాధిపతి శివాజీ తండ్రి
ఆయన తండ్రి షాహాజీ భోంస్లే ప్రముఖ మరాఠా సైన్యాధిపతి. ఆయన తల్లి జిజాబాయి మతపరమైన స్వభావం గలవారు. వారిద్దరూ ఆయనకు రామాయణం, మహాభారత కథలను వినిపించేవారు.
Telugu
తాత నుండి యుద్ధ నైపుణ్యాలు
శివాజీకి ఆయన గురువు దాదాజీ కొండదేవ్ వద్ద విద్యను అభ్యసించారు. యుద్ధ నైపుణ్యాలను నేర్పించారు.
Telugu
16 ఏళ్లకే మొదటి యుద్ధం
16 సంవత్సరాల వయస్సులో శివాజీ తన మొదటి యుద్ధం చేశారు. 1645లో తోరణా కోటను జయించారు.
Telugu
మరాఠా సామ్రాజ్యానికి చక్రవర్తి
1674లో శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని అధికారికంగా స్థాపించారు. తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకున్నారు. ఆయనను "హిందూ హృదయ సామ్రాట్" అని పిలుస్తారు.
Telugu
గెరిల్లా యుద్ధ వ్యూహం
శివాజీ తన సైన్యంలో గెరిల్లా యుద్ధ వ్యూహాలను ఉపయోగించారు. అందువల్లనే యుద్ధాల్లో ఆయన విజయం సాధించారు. శివాజీ ఔరంగజేబుతో అనేక యుద్ధాలు చేశారు.
Telugu
సంస్కృతం, మరాఠీ భాషలకు ప్రాముఖ్యత
శివాజీ సమర్థుడైన పరిపాలకుడు. ఆయన తన రాజ్యంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. మరాఠీ, సంస్కృత భాషలను ప్రోత్సహించారు.
Telugu
శివాజీ మహారాజ్ మరణం
శివాజీ ఏప్రిల్ 3, 1680న మరణించారు. భారతీయ చరిత్రలో గొప్ప యోధులు, వ్యూహకర్తలలో ఆయన ఒకరిగా చరిత్రలొో నిలిచారు.