చాణక్య నీతి: ఈ నాలుగు విషయాల్లో మహిళలు మౌనంగానే ఉండాలి
life Aug 23 2025
Author: ramya Sridhar Image Credits:adobe stock
Telugu
స్త్రీల గౌరవం దెబ్బతింటుందా?
చాణక్యుని ప్రకారం కొన్ని సందర్భాల్లో స్త్రీలు మౌనంగా ఉండటమే చాలా ముఖ్యం. అలా చేయకపోతే వారి గౌరవం దెబ్బ తింటుంది.
Image credits: adobe stock
Telugu
భార్య కోపంగా ఉంటే..
ఏదైనా విషయంలో భర్త కోపంగా ఉంటే, ఆ సమయంలో భార్య మౌనంగా ఉండటమే మంచిది. లేకపోతే ఇద్దరి మధ్య గొడవ పెరిగి, వారి ప్రేమ జీవితంపై ప్రభావం చూపించే అవకాశం ఉందని చాణక్యుడు చెబుతున్నాడు.
Image credits: Getty
Telugu
కుటుంబంలో పెద్దలు మాట్లాడుతున్నప్పుడు
కుటుంబంలో పెద్దలు మాట్లాడుతున్నప్పుడు, ఆ సమయంలో కూడా స్త్రీలు మధ్యలో మాట్లాడకూడదు. అలా చేయడం మంచిది కాదు. దీనివల్ల వారి గౌరవం దెబ్బతినవచ్చు.
Image credits: Getty
Telugu
ఎవరైనా బాధలో ఉన్నప్పుడు..
స్త్రీలకు మాట్లాడే అలవాటు ఎక్కువగా ఉంటుంది, కానీ ఎవరైనా బాధలో ఉన్నప్పుడు అక్కడ మౌనంగా ఉండాలి. అలాంటి సందర్భాల్లో మాట్లాడటం అగౌరవంగా భావిస్తారు.
Image credits: Getty
Telugu
పూజలు జరిగే సమయంలో..
పూజ, యజ్ఞం, హోమం వంటి ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడకూడదు. ఇవన్నీ ప్రశాంతంగా చేసే పనులు. అలాంటి పనుల్లో అవసరానికి మించి మాట్లాడటం మంచిది కాదు.