Telugu

ఈ పండ్లు తిన్నాక నీళ్లను అస్సలు తాగకండి. లేదంటే?

Telugu

పుచ్చకాయ

పుచ్చకాయలో ముందే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పండు తిన్న తర్వాత మీరు నీళ్లు తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
 

Image credits: Getty
Telugu

అరటిపండ్లు

అరటి పండ్లలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో లక్షణాలు ఉంటాయి. అయితే ఈ పండును తిన్న తర్వాత నీళ్లను తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: Getty
Telugu

ఆపిల్

రోజుకో ఆపిల్ పండును తింటే ఎన్నో రోగాల ముప్పు తగ్గుతుంది. కానీ ఈ పండ్లను తిన్న తర్వాత నీళ్లను తాగితే జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది. 
 

Image credits: Getty
Telugu

దానిమ్మ

దానిమ్మపండ్లను తిని వెంటనే నీళ్లను తాగితే ఎసిడిటీ, వాంతులు, వికారం వంటి సమస్యలు వస్తాయి.
 

Image credits: Getty
Telugu

సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లు తిన్న తర్వాత కూడా నీళ్లను తాగకూడదు. ఒకవేళ తాగితే శరీరంలో పిహెచ్ స్థాయి బాగా తగ్గి జీర్ణ సమస్యలు వస్తాయి.
 

Image credits: Getty
Telugu

నేరెడు పండ్లు

నేరెండు పండ్లను తిన్న తర్వాత నీళ్లను తాగితే డయేరియా, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.
 

Image credits: others

తిన్నవెంటనే ఇలా మాత్రం చేయకండి.. లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుంది

రాత్రిపూట వీటిని తినొద్దు

గొంతు నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి?

కాలెయ వ్యాధులు రావొద్దంటే ఇలా చేయండి