Telugu

ఒక గ్లాసు నీటిలో వీటిని కలిపి తాగితే ఎన్నో సమస్యలు దూరం!

Telugu

లవంగాలు

గొంతు నొప్పితో బాధపడుతున్నవారు లవంగాలను నీటిలో వేసి కాసేపు మరిగించి, చల్లార్చుకొని తాగితే ఉపశమనం లభిస్తుంది.

Image credits: Getty
Telugu

అనాస పువ్వు

నిద్ర సరిగ్గా పట్టనివారు అనాస పువ్వును నీటిలో వేసి మరిగించి తాగితే సరిపోతుంది.

Image credits: Getty
Telugu

పుదీన

నోటి నుంచి వచ్చే దుర్వాసన పోవాలంటే పుదీనా వేసిన నీటిని తాగొచ్చు.

Image credits: Pinterest
Telugu

ఎండుద్రాక్ష

హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారు ఎండుద్రాక్షను నానబెట్టి.. ఆ నీటిని తాగడం మంచిది. 

Image credits: Social media
Telugu

యాలకులు

యాలకుల నీటిని తాగడం వల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. 

Image credits: Getty
Telugu

బిర్యానీ ఆకు

అధిక కొవ్వు సమస్య ఉన్నవారు బిర్యానీ ఆకు వేసిన నీటిని తాగవచ్చు.

Image credits: social media
Telugu

దాల్చిన చెక్క

దాల్చినచెక్క వేసిన నీటిని తాగడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. 

Image credits: Getty
Telugu

చియా సీడ్స్

చియా సీడ్స్ వేసిన నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్యను నివారించవచ్చు.

Image credits: Freepik
Telugu

ధనియాలు

ధనియాల నీటిని తాగడం వల్ల థైరాయిడ్ సమస్య దూరమవుతుంది.

Image credits: Getty

ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం

రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసా?

ఈ పండ్లను రెగ్యులర్ గా తింటే చాలు.. మలబద్ధకం సమస్య దూరం!

చలికాలంలో నెయ్యి తింటే ఏమవుతుందో తెలుసా?