పరిగడుపున నిమ్మరసం తాాగితే ఎముకల బలం తగ్గుతుంది. నిమ్మలో ఉండే ఆమ్ల గుణాలు ఎముకల్లో కొవ్వును తగ్గిస్తుంది. ఎముకల్ని బలహీనంగా చేస్తుంది.
నిమ్మరసంలో ఆమ్ల గుణం ఉంటుంది. ఇది మన పళ్లపై ఉండే ఎనామిల్ను దెబ్బతీస్తుంది. దీంతో దంతాలు సున్నితంగా అవుతాయి. దీంతో పళ్లు దెబ్బతింటాయి.
పరిగడుపున నిమ్మరసం తాగితే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. దీనికి కారణం నిమ్మరసంలో ఉండే అస్కార్బిక్ ఆమ్లం . దీనివల్ల తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది.
పరిగడుపున నిమ్మరసం తాగితే ఎక్కువ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. దీంతో వికారం, గుండెల్లో మంట, వంటి సమస్యలు వస్తాయి.
నిమ్మరసంలో ఉండే కొన్ని లక్షణాలు మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తాయి. అందుకే పరిగడుపున నిమ్మరసం తాగకూడదు.
నిమ్మరసాన్ని ఎప్పుడూ కూడా తిన్న తర్వాతే తాగాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు రావు.
Diabetes: షుగర్ ఉన్నవారు ఉదయం ఏం తినాలి?
Green Tea: రోజూ మార్నింగ్ గ్రీన్ టీ తాగితే ఏమౌతుందో తెలుసా?
దగ్గు, జలుబు ఉన్నప్పుడు ఏం తినకూడదు?
సడెన్ గా బరువు తగ్గారా? ఇదే కారణం కావచ్చు