మీకు దగ్గు, జలుబు ఉంటే మాత్రం సిట్రస్ పండ్లను తినకండి. ఎందుకంటే వీటిలో ఉండే ఆమ్ల గుణాలు గొంతులో మంటను కలిగిస్తాయి. అలాగే దగ్గును పెంచుతాయి.
మామిడి పండును కూడా దగ్గు, జలుబు ఉన్నప్పుడు తినకూడదు. ఎందుకంటే ఈ పండులోని చక్కెర వల్ల గొంతు వాపు వస్తుంది.
ద్రాక్ష పండ్లు దగ్గు, జలుబు ఉన్నప్పుడు పొరపాటున కూడా తినకూడదు. ఎందుకంటే ద్రాక్షలు దగ్గును, జలుబును మరింత పెంచుతాయి.
అరటి ఆరోగ్యానికి మంచిదే అయినా దగ్గు, జలుబు ఉన్నప్పుడు మాత్రం తినకూడు. ఒకవేళ తింటే కఫం ఉత్పత్తి పెరుగుతుంది. ముక్కు దిబ్బడ కూడా ఎక్కువ అవుతుంది.
పుచ్చకాయ చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. మీరు ఈ పండును దగ్గు, జలుబు ఉన్నప్పుడు తింటే మీ శరీర ఉష్ణోగ్రత ప్రభావితం అవుతుంది. అందుకే తినకూడదు.
దగ్గు, జలుబు ఉన్నప్పుడు పైనాపిల్ ను తినకూడదు. ఇది కఫాన్ని పెంచుతుంది. అలాగే ముక్కు దిబ్బడ కూడా పెరుగుతుంది.
పియర్ ను దగ్గు, జలుబు ఉన్నప్పుడు తినకూడదు. తింటే ఈ రెండు సమస్యలు మరింత పెరుగుతాయి.
సడెన్ గా బరువు తగ్గారా? ఇదే కారణం కావచ్చు
Soaked Almonds: రోజూ ఉదయాన్నే నానబెట్టిన బాదం తింటే ఏమవుతుందో తెలుసా?
Liver Health: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే వీటికి దూరంగా ఉండాలి!
Guava Leaf Water: జామ ఆకుల నీటిని తాగితే ఎన్ని లాభాలో తెలుసా?