అధికంగా ఉప్పు తీసుకుంటే శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. దీనివల్ల తలనొప్పి, మైగ్రేన్ వస్తుంది.
ఉప్పు ఎక్కువగా తీసుకుంటే రక్తనాళాల గోడలపై ఒత్తిడి పెరిగి అలెర్జీ వస్తుంది.
ఎక్కువ ఉప్పు తీసుకుంటే హై బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ.
రక్తంలోని అదనపు సోడియంను బయటకు పంపడానికి కిడ్నీలు ఎక్కువగా పనిచేయాలి. దీనివల్ల కిడ్నీలు దెబ్బతింటాయి.
ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల గుండెపోటు వంటి ప్రమాదకరమైన గుండె జబ్బులు వస్తాయి.
ఉప్పు ఎక్కువైతే కణాల నుండి నీరు బయటకు వచ్చి రక్తంలో కలుస్తుంది. దీనివల్ల దాహం ఎక్కువవుతుంది.
ఉప్పు ఎక్కువగా తీసుకుంటే పక్షవాతం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నానపెట్టిన పల్లీలు రోజూ తింటే ఏమౌతుంది?
వాల్నట్స్ ఎవరు తినకూడదు?
అన్నాన్ని ఇలా మాత్రం వండకూడదు
నారింజ పండు వీళ్లు మాత్రం తినకూడదు, ఎందుకో తెలుసా?