నడుం నొప్పి ఉన్నవారు నానబెట్టిన పల్లీలను బెల్లంతో కలిపి తింటే నొప్పి తగ్గుతుంది.
పల్లీల్లో ఉండే విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు చర్మం , జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివి.
పల్లీల్లో ఉండే పాలీఅన్శాచురేటెడ్ , మోనోఅన్శాచురేటెడ్ ఫ్యాట్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
ఇందులో ఉండే పోషకాలు మెటబాలిజంను పెంచుతాయి, కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి, దీనివల్ల ఎక్కువగా తినకుండా కంట్రోల్ చేయగలం. బరువు కూడా తగ్గుతుంది.
ఖాళీ కడుపుతో నానబెట్టిన పల్లీలు తింటే జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇందులో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
నీటిలో నానబెట్టిన పల్లీల్లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది అజీర్తి, మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది.
వాల్నట్స్ ఎవరు తినకూడదు?
అన్నాన్ని ఇలా మాత్రం వండకూడదు
నారింజ పండు వీళ్లు మాత్రం తినకూడదు, ఎందుకో తెలుసా?
ఈ పండ్లు తింటే మలబద్దకం సమస్య ఉండదు