రాత్రిపూట అరటి పండు తినడం వల్ల గ్యాస్, బద్ధకంగా అనిపించవచ్చు. జీర్ణవ్యవస్థ స్లో కావచ్చు.
ద్రాక్షలో షుగర్ కంటెంట్ ఎక్కువ. రాత్రిపూట తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగొచ్చు.
జామకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని రాత్రిపూట తినడం వల్ల కడుపులో ఇబ్బందిగా అనిపించవచ్చు.
ఆరెంజ్ ని రాత్రిపూట తినకూడదు. ఇది సిట్రస్ పండు కావడం వల్ల అసిడిటీ, గుండెల్లో మంట పెరిగే అవకాశం ఉంది.
రాత్రిపూట మామిడి పండు తినడం వల్ల శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉంది. బరువు కూడా పెరగవచ్చు.
ఉదయాన్నే ఈ వాటర్ తాగితే బరువు తగ్గడం ఈజీ
రోజూ ఉదయాన్నే ఆరెంజ్ జ్యూస్ తాగితే జరిగేది ఇదే
ఈ కూరగాయలు తింటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గడం ఖాయం
రోజుకి ఒక కివి పండు తింటే ఏమౌతుంది?