Telugu

మలబద్ధకం

ఎండుద్రాక్షల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అయితే ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. జీర్ణక్రియ కూడా మెరుగ్గా ఉంటుంది.
 

Telugu

యాంటీ ఆక్సిడెంట్లు

ఉదయాన్నే పరగడుపున ఎండుద్రాక్షలు నానబెట్టిన నీటిని తాగడం వల్ల శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి.
 

Image credits: Getty
Telugu

ఇమ్యూనిటీ

విటమిన్ సి, విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష నీటిని తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
 

Image credits: Getty
Telugu

రక్తహీనత

ఎండుద్రాక్షలో ఐరన్, కాపర్, బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి ఎండుద్రాక్ష నీటిని తాగడం వల్ల ఐరన్ లోపం పోయి ఒంట్లో రక్తం పెరుగుతుంది. 
 

Image credits: Getty
Telugu

గుండె ఆరోగ్యం

పొటాషియం ఎక్కువగా ఉండే ఎండుద్రాక్ష నీటిని తాగడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది. 
 

Image credits: Getty
Telugu

ఎముకల ఆరోగ్యం

కాల్షియం, బోరాన్ పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష నీటిని తాగడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి. 
 

Image credits: Getty
Telugu

శక్తి

పరిగడుపున ఎండుద్రాక్ష నీటిని తాగడం వల్ల ఒంట్లో శక్తి పెరుగుతుంది. 
 

Image credits: Getty
Telugu

చర్మ ఆరోగ్యం

విటమిన్ సి,  ఇతర యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఎండుద్రాక్షను నానబెట్టి తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. 

 

Image credits: Getty

ఎముకలు బలంగా ఉండాలంటే ఇవి తినండి

వీటిని తింటే మీ జుట్టు ఎంత పొడుగ్గా పెరుగుతుందో..!

మెంతులను తింటే ఇన్ని లాభాలా..!

క్యాన్సర్ రాకుండా చేసే ఆహారాలు ఇవి..