దక్షిణ భారతదేశంలోని 8 ప్రసిద్ధ బిర్యానీలను ఇప్పుడు చూద్దాం.
చిట్టి ముత్యాల బియ్యంతో తయారు చేయబడిన ఈ బిర్యానీ ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యాలు నెయ్యి మిశ్రమానికి ప్రసిద్ధి చెందింది.
సువాసన భరితమైన కైమా బియ్యంతో ఈ బిర్యానీ తయారు చేస్తారు.
చిన్న-ధాన్యం బియ్యంతో తయారు చేస్తారు. ఇది తేలికగా ఉంటుంది. దీన్ని రైతాతో వడ్డిస్తారు.
బాస్మతి బియ్యం, కుంకుమపువ్వులను కలిపి తయారు చేయడం ఈ బిర్యానీ ప్రత్యేకత. ఇక చికెన్, మటన్ సరేసరి.
ఇది మన ఆంధ్రప్రదేశ్ లోని అరకులో చాలా పేమస్. వెదురు బొంగులో చికెన్, బియ్యం, మసాలా దినుసులు వేసి ఈ బిర్యానీని తయారు చేస్తారు.
చిన్న-ధాన్యం సీరాగ సాంబా బియ్యంతో తయారుచేసిన ఈ బిర్యానీ పెరుగు, నిమ్మకాయల వాడకం వల్ల ప్రత్యేక రుచిని కలిగి ఉంటుంది.
సుగంధ ద్రవ్యాలు, ఉల్లిపాయలు, టమోటాలు కలిపి బియ్యం పొరలుగా చేసిన కోస్టల్ బిర్యానీ ఇది.
మధ్యాహ్నం ఇవి తిన్నారంటే బెల్లీ ఫ్యాట్ తగ్గడం పక్కా
తేనె స్వచ్ఛమైనదో, కల్తీనో తెలుసుకోవడానికి 5 చిట్కాలు
షుగర్ లేని కాఫీ తాగితే ఇన్ని లాభాలున్నాయా
పల్లీలను నానబెట్టి తింటే ఏమౌతుందో తెలుసా?