Food
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. తేనెను చక్కెరతో కలిపి అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది.
పాలలో తేనెను వేసుకుని తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ తేనెను వేడి వేడి పాలలో కలిపి తాగితే లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తేనెను సోయా ఉత్పత్తులతో కూడా తీసుకోొకూడదు. ఎందుకంటే దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.
తేనెను వేడి నీళ్లలో కలుపుకుని కూడా తాగకూడదు. ఎందుకంటే ఇది విషపూరితమై జీర్ణ సమస్యలు వస్కుతాయి. అందుకే మరీ ఎక్కువ వేడిగా ఉన్న పాలలో తేనెను కలిపి తాగకండి.
తేనెను నెయ్యితో కూడా కలిపి తినకూడదు. ఎందుకంటే ఇవి విషమయ్యి కడుపు నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. .
తేనెను పులిసిన ఆహారాలతో కూడా తినకూడదు. దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మాంసం తిన్న తర్వాత తేనెను కూడా తినకూడదు. దీనివల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. దీంతో అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.