విఘ్నేష్ శివన్, నయనతార 7 సంవత్సరాలు ప్రేమించుకుని 2022లో వివాహం చేసుకున్నారు.
నానుమ్ రౌడీ ధాన్ సినిమాలో నటించినప్పుడు విఘ్నేష్ శివన్పై నయనతారకు ప్రేమ చిగురించింది.
పోడా పోడీ, నానూం రౌడీ ధాన్, కన్మణి రాంబో ఖతీజా వంటి సినిమాలకు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు.
నయనతారకు వివాహం అయిన నాలుగు నెలల్లోనే కవల పిల్లలు పుట్టారు. సరోగసీ ద్వారా పిల్లలను కన్నారు.
నయనతార తన కుమారులకు ఉయిర్, ఉలగ్ అని పేరు పెట్టారు.
నయనతార, తన భర్త, కుమారులతో నెదర్లాండ్స్కు విహారయాత్రకు వెళ్లారు.
కుమారులు, భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్ళినప్పుడు తీసిన ఫోటోలను నయనతార ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.