Cricket

ఐపీఎల్:

ఐపీఎల్‌లో మరో డబుల్ సెంచరీ స్కోరు నమోదైంది. పంజాబ్‌తో  జరుగుతున్న మ్యాచ్‌లో  చెన్నై  బ్యాటర్లు  200 పరుగులు సాధించారు. 

ఇదీ రికార్డే:

పంజాబ్‌తో మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేయడం ద్వారా ఐపీఎల్‌లో సీఎస్కే తన రికార్డును  మరింత మెరుగుపర్చుకుంది. 
 

27వ సారి :

ఈ లీగ్‌లో ద్విశతకం స్కోరు చేయడం చెన్నైకి ఇది  27వ సారి. ఇందులో చెన్నై ఏకంగా 20 మ్యాచ్ లలో గెలిచింది. 

రెండో స్థానంలో ఆర్సీబీ :

ఈ జాబితాలో చెన్నై తర్వాత  ఆర్సీబీ రెండో స్థానంలో ఉంది. ఆ జట్టు 24 సార్లు డబుల్ సెంచరీ స్కోర్లు చేసింది. కానీ 15 మ్యాచ్‌లలోనే  గెలిచింది. 

జాబితా పెద్దదే :

ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 200+ స్కోరు చేసిన జట్లలో చెన్నై, ఆర్సీబీ తర్వాత  కేకేఆర్ (18), పంజాబ్ (19), ముంబై (17), రాజస్తాన్ (16), సన్ రైజర్స్ (13)  ఉన్నాయి. 

Find Next One